కొత్తగా మీసేవా సెంటర్లు ఏర్పాటుకు దరఖాస్తులు
కొత్తగా మీసేవా సెంటర్లు ఏర్పాటు చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది..
మొత్తం 20 మీసేవా సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. డిగ్రీ. కంప్యూటర్ జ్ఞానం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కేంద్ర మరియి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఉద్యోగి కలిగిన కుటుంబ సబ్యులు మీసేవా దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. మీసేవా ఏర్పాటు చేయు అభ్యర్థులు ఆ గ్రామపంచాయతి స్థానికులై ఉండాలి. రాత పరీక్ష, విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థికి మీసేవా కేంద్రం ఏర్పాటు చేయుటకు తగిన ఆర్ధిక స్థోమత కలిగి ఉండవలెను.
అర్హత: డిగ్రీ
వయోపరిమితి: 18 నుంచి 35 సంవత్సరాలు
దరఖాస్తుఫీజు: రూ.500 ''District e-Governance Society Narayanpet District'' వారి పేరు మీద డీడీ తీసి దరఖాస్తు ఫారమ్కు జతచేయాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, విద్యార్హతలు, ఇంటర్వ్యూ
ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14.02.2024.
పైన పోస్ట్ కి సంబందించి ముఖ్యమైన లింకులు
ఆఫ్లైన్ దరఖాస్తు చేసుకోండి | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్సైట్ | CLICK HERE |
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి | CLICK HERE |
More Time Please
ReplyDelete