ఇంటర్ పాసైతే చాలు..రూ:35వేల శాలరీతో సర్కార్ నౌకరి..!
ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు , న్యూఢిల్లీలోని ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ తాజాగా భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
దీని ద్వారా 1,074 ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన పురుషులు, మహిళా అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు
పోస్ట్ వివరాలు :- ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ (సీఎస్ఏ) పోస్టులు
ఖాళీల సంఖ్య :- 1,074 పోస్టులు
జీతం వివరాలు :- నెలకు రూ.25,000 నుంచి రూ.35,000
అర్హత వివరాలు :- గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 ఉత్తీర్ణుత
వయస్సు పరిమితి :- 18 – 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విదానం :- రాత పరీక్ష అయిన తర్వాత ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆ తర్వాత మెడికల్ టెస్ట్ ద్వారా సెలక్షన్ చేస్తారు.
చివరి తేది :- 22-మే -2024
తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్ సెంటర్స్: విశాఖపట్నం, హైదరాబాద్
నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలకు, దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇక్కడ ఇస్తున్నాం
పైన పోస్ట్ కి సంబందించి ముఖ్యమైన లింకులు
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్సైట్ | CLICK HERE |
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి | CLICK HERE |
Comments
Post a Comment