ఇంటర్ పాసైతే చాలు..రూ:35వేల శాలరీతో సర్కార్ నౌకరి..!

 ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు , న్యూఢిల్లీలోని ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ తాజాగా భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 


దీని ద్వారా 1,074 ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన పురుషులు, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు


పోస్ట్ వివరాలు :-   ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ (సీఎస్‌ఏ) పోస్టులు


 ఖాళీల సంఖ్య :-   1,074 పోస్టులు


జీతం వివరాలు :-  
నెలకు రూ.25,000 నుంచి రూ.35,000
  

అర్హత  వివరాలు :-   
గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 ఉత్తీర్ణు


వయస్సు పరిమితి :- 
18 – 30 ఏళ్ల మధ్య ఉండాలి.


ఎంపిక విదానం :- 
రాత పరీక్ష అయిన తర్వాత ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆ తర్వాత మెడికల్ టెస్ట్ ద్వారా సెలక్షన్ చేస్తారు.


చివరి తేది :-  
22-మే -2024

తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్ సెంటర్స్: విశాఖపట్నం, హైదరాబాద్


నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలకు, దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇక్కడ ఇస్తున్నాం

   పైన పోస్ట్ కి సంబందించి  ముఖ్యమైన లింకులు  

ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండిCLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

  
Tt  

Comments

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

పోస్టాఫీసుల్లో 12,828 ఉద్యోగాల భర్తికి నోటిఫికేషన్‌...

తెలుగు, ఇంగ్షీషు మెయిన్ & జిల్లాల ఈ ౼ పేపర్🔥20 తెలుగు పేపర్స్ .. ..