Posts

Showing posts from February, 2023

TS EAMCET 2023 : మార్చి 3 నుంచి ఎంసెట్‌ దరఖాస్తులు ప్రారంభం.. నోటిఫికేషన్‌ విడుదల

Image
  తెలంగాణ ఎంసెట్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 3 నుంచి ప్రారంభం కానుంది. ఎంసెట్‌ నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 28న విడుదల చేయనున్నారు. మే 7 నుంచి 11 వరకు ఎంసెట్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సారి కూడా ఎంసెట్‌ మార్కులతోనే ర్యాంకు గత మూడేళ్లుగా ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇవ్వడం లేదని, ఈసారి కూడా ఉండదని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి తెలిపారు. ‘‘ఎంసెట్‌ మార్కులతోనే ర్యాంకు కేటాయిస్తాం. అందుకు ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. జేఈఈ మెయిన్, నీట్, ఇతర ఏ ప్రవేశ పరీక్షల్లోనూ ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఇవ్వడం లేదు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాన్ని నిపుణుల కమిటీతో పరిశీలించి తెలంగాణ ఎంసెట్‌లో వెయిటేజీని తొలగించాం. ప్రస్తుతానికి ఈ ఒక్క ఏడాది విషయంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. కరోనా కారణంగా 2020 నుంచి ఇంటర్‌లో పర్సంటేజీతో సంబంధం లేకుండా ఇంజినీరింగ్, ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు అనుమతించాం. ఈసారి ఇంటర్మీడియట్‌లో ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరి. ఇంటర్‌ ఫస్టియర్‌లో 70 శాతం సిలబస్‌ ఆధారంగానే ఎంసెట్‌లో ప్రశ్నలు ఇస్తాం. రెండో ఏడాదిలో మాత్రం 100 శాతం సిలబస్‌ ఉంటుంది. పూ

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు..బీటెక్‌ నిరుద్యోగులకు అలర్ట్

Image
  భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌.. 30 ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ట్రెయినీ ఇంజినీర్‌, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.. ఎలక్ట్రానిక్స్/ మెకానికల్/ కెమికల్/కంప్యూటర్‌ సైన్స్‌/హెచ్‌ఆర్‌ తదితర విభాగాల్లోని ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఇంజనీరింగ్‌/ఎంబీఏ/ఎంఎస్‌డబ్ల్యూ/పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయసు పోస్టును బట్టి 28, 32 ఏళ్లకు మించకుండా ఉండాలి ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో మార్చి 7, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ పోస్టులకు రూ.472లు, ట్రైనీ ఇంజనీర్‌ పోస్టులకు రూ.177లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.30,000ల నుంచి రూ.55,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు. చివరి తేదీ :   మార్చి 7, 2023వ అర్హత :  బీటెక్‌/బీఎస్సీ ఇంజనీరింగ్‌/ఎంబీఏ/ఎంఎస్‌డబ్ల్యూ/పీజీ డిగ

Computer Teacher : కంప్యూటర్ టీచర్ కావలెను. .. జీతం 25,000/-

Image
 ప్రముఖ ప్రయివేట్ స్కూల్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ లో కంప్యూటర్ విద్య బోధించుటకు  Full Job Description Planning and developing lesson plans Collecting the required teaching materials and sources Actively participating in parent-teacher meetings, conferences, workshops and placement activities Guiding and boosting student’s confidence Encouraging healthy classroom behaviour and maintaining an orderly environment Evaluating, grading projects/examinations and tracking student progress Ensuring laboratory cleanliness Reviewing and downloading any important software updates Maintaining proper functioning of all hardware devices Assisting projects and tasks to students Discussing student progress and grade levels with parents Providing appropriate learning and reference materials to students Identifying varying teaching methods to help students learn better Updating curriculum as required Ensuring proper functioning of all computer equipment Updating oneself with advancements in computer tec

Jobs In Airindia: ఎయిర్ ఇండియా ఉద్యోగాలు..దరఖాస్తుల ఆహ్వానం..

Image
దేశంలోనే అతి పెద్ద విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా. గతేడాది దీనిని టాటా గ్రూప్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.   ఎయిర్ ఇండియా రిక్రూట్ మెంట్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ ఎయిర్‌లైన్‌లో ప్రస్తుతం 140 విమానాలు ఉన్నాయి. ఈ క్రమంలో అత్యాధునిక విమానాలను నడిపించే పైలట్లకు ఏకంగా ఏడాదికి రూ.2 కోట్ల వరకు ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు బిజినెస్ టుడే పేర్కొంది. బోయింగ్ బీ777 క్యాప్టెన్ కోసం రూ.2 కోట్లు వెచ్చించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.. ఎయిర్‌లైన్ యొక్క ప్రకటన ఇలా ఉంది.. 'B737 NG/MAX రేటెడ్ పైలట్‌ల నుండి B777 ఫ్లీట్ కోసం ఫస్ట్ ఆఫీసర్‌లకు దరఖాస్తులు ఆహ్వానింస్తున్నామని.. ఈ పైలట్‌లకు నెలకు $21,000 చెల్లించబడుతుందని అన్నారు. అంటే ఇది భారతీయ కరెన్సీలో మొత్తం రూ.17,39,118 వరకు ఉంది. సంవత్సరానికి లెక్కిస్తే, మొత్తం 2,08,69,416 ఉంటుంది. B737 NG/MAX విమానాన్ని నడిపే సామర్థ్యం ఉన్న పైలట్ల సంఖ్య తక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ కొరత వల్లనే ఆ ఉద్యోగానికి ఎక్కువ శాలరీ ఆఫర్ చేస్తున్నారు. దరఖాస్తులకు  ఇక్కడ క్లిక్  చేయండి. కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు               

BSF Recruitment 2023: బీఎస్ఎఫ్ 30 ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు

Image
   కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్).. ఎస్ఐ, కానిస్టేబుల్ గ్రూప్-బి, సి(నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 30 పోస్టుల వివరాలు : ఎ(వెహికల్ మెకానిక్)-06, ఎస్ఐ(టో ఎలక్ట్రిషియన్)-02, ఎస్ఐ(స్టోర్ కీపర్)-01, కానిస్టేబుల్ (ఓటీఆర్పీ)-02, కానిస్టేబుల్(ఎస్టీ)-07, కానిస్టేబుల్ (ఫిట్టర్)-01, కానిస్టేబుల్(అటో ఎలక్ట్రిషియన్)-05, కానిస్టేబుల్ (వెహికల్ మెకానిక్)-01, కానిస్టేబుల్ (బీఎస్ఎస్)-01, కానిస్టేబుల్ (వెల్డర్)-02, కానిస్టేబుల్ (పెయింటర్)-02. అర్హత : మెట్రిక్యులేషన్, సంబంధిత ట్రేడులో ఐటీఐ, డిప్లొమా(ఆటో మొబైల్ ఇంజనీరింగ్/మెకానికల్ ఇంజనీరింగ్/అటో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. రామప్ప వైభవం   వయసు : గ్రూప్ బి పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. గ్రూప్ సి పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం : నెలకు గ్రూప్-బి పోస్టులకు రూ. 35,400 నుంచి రూ. 1, 12,400, గ్రూప్-సి పోస్టులకు రూ. 21,700 నుంచి రూ. 69, 100 చెల్లిస్తారు. ఎంపిక విధానం:

Telangana Job Mela: తెలంగాణలో 9 వేల జాబ్స్ కు రేపే ఇంటర్వ్యూలు.. రూ.లక్ష వరకు జీతం.. రిజిస్ట్రేషన్ లింక్ ఇదే.

Image
తెలంగాణలోని  ఈ నెల 25న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో 72 కంపెనీలు పాల్గొని 9 వేలకు పైగా నియామకాలు చేపట్టనున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం ప్రైవేటు రంగంలోనూ యువతకు జోరుగా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ప్రముఖ సంస్థలు భారీగా జాబ్ మేళాలు నిర్వహిస్తూ వేలదిగా ఉద్యోగాలను భర్తి చేస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థలు, ప్రముఖులు, ట్రస్టులు, రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాలను నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోని కోదాడ నియోజకవర్గం కేంద్రంలో భారీ జాబ్ మేళాను (Job Mela) నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ నేత, కోదాడ నియోజకవర్గ మాజీ ఇన్ ఛార్జి శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ జాబ్ మేళాను ఫిబ్రవరి 25న నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 72 కంపెనీల్లో 9 వేలకు పైగా ఉద్యోగావకాశాలను  కల్పించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.  ఏఏ విభాగాల్లో అంటే : ఈ జాబ్ మేళా ద్వారా ఐటీ, మెడికల్, మార్కెంటింగ్, మేనేజ్మెంట్, హోటల్స్, ఇండస్ట్రీలు, బీపీఓ, డేటా ఎంట్రీ, నర్సింగ్, ఫార్మా రం

Scholarship: రూ.కోటి విలువైన స్కాలర్‌షిప్స్‌ అందిస్తున్న ప్రొపెల్డ్‌ కంపెనీ.. ఇలా అప్లై చేయండి

Image
  దేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్లు కోట్లలో ఉంటే, పీజీ చేస్తున్న వాళ్లు మాత్రం లక్షల్లోనే ఉంటున్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.  ఉన్నత చదువులు చదవడానికి ఆర్థిక సమస్యలే ప్రధానంగా అడ్డొస్తున్నాయని సర్వేలు పేర్కొంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమవంతు ఉచిత విద్యను అందించడంతో పాటు, ఉపకార వేతనాలు ఇస్తున్నా పూర్తిస్థాయిలో అందట్లేదు. ఈ క్రమంలో కొన్ని ప్రైవేటు సంస్థలు అందిస్తున్న ఉపకారవేతనాలు ప్రతిభావంతులకు అండగా నిలుస్తున్నాయి. బెంగుళూరుకు చెందిన ఫిన్‌టెక్ స్టార్టప్ ప్రొపెల్డ్‌(Propelled) అనే సంస్థ పీజీ విద్యార్థుల కోసం రూ.కోటి రూపాయల స్కాలర్‌షిప్‌ను(1 crore scholorship) ప్రకటించింది. ఈ మొత్తాన్ని 500 మంది పోస్ట్-గ్రాడ్యుయేట్ విద్యార్థులకు అందజేయన్నారు. అర్హత, అప్లికేషన్‌ ప్రాసెస్‌ తదితర వివరాలు ఇప్పుడు చూద్దాం. విద్యార్థుల కలకు అండగా నిలుస్తాం ఉన్నత విద్య చదవాలని అనుకునేవారికి, ఆర్థిక సమస్యలు అడ్డుకాకూడదనే ఆశయంతో ఈ స్కాలర్‌షిప్‌ అందిస్తున్నట్లు ప్రొపెల్డ్‌ కంపెనీ సహ వ్యవస్థాపకుడు బిబు ప్రసాద్ దాస్ వెల్లడించారు. రేపటి భవిష్యత్తు కోసం కలలు కనేవారి కోసం తమ సంస్థ అండగా నిలుస్

Bank of Baroda Jobs: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 546 పోస్టులు.. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

Image
 భారత ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా.. 546 వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ప్రొఫెషన్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల.. భారత ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా.. ఒప్పంద ప్రాతిపదికన 546 వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ప్రొఫెషన్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తుదారుల వయసు అక్విజిషన్‌ విభాగానికి సంబంధించిన పోస్టులకైతే 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారి వయసు 24 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 14, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్ధులు రూ.600లు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులు రూ.100లు దరఖాస్తు ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు.. వెల్త్‌ మే

యూపీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ రిలీజ్…డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు..!!

Image
  యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.  కేంద్ర విభాగాల్లో ఉన్న పలు పోస్టులకు ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ లో మొత్తం 73ఖాళీలను భర్తీ చేయనున్నట్లు యూపీఎస్సీ నోటిఫికేషన్లో పేర్కొంది. ఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూద్దాం. ఖాళీలు, అర్హతలు: -నోటిఫికేషన్‎లో మొత్తం 73ఖాళీలను భర్తీ చేయనున్నారు. -వీటిలో అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ మైన్స్,  లేబర్ ఆఫీసర్, ఫోర్ మాన్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయ్ మెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.  కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు                                                                ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్ తోపాటు పోస్టు గ్రాడ్యుయేషన్, డిప్లొమా పూర్తి చేయాలి.  దీంతోపాటుగా సంబంధిత విభాగంలో పనిచేసిన అనుభవం ఉండాలి. -అసిస్టెంట్ కంట్రోలర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 35ఏళ్లు ఉండాలి. లేబర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 33ఏళ్లు నిండి ఉండాలి. ఫోర్ మాన

IDBI Recruitment 2023: రూ.89,000 వేతనంతో ఐడీబీఐ బ్యాంకులో 114 ఉద్యోగాలు...

Image
  బ్యాంక్ జాబ్ కోరుకునేవారికి అలర్ట్.  ఐడీబీఐ బ్యాంకులో  (IDBI Bank) స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి  జాబ్ నోటిఫికేషన్  ( Job Notification ) విడుదలైంది. మొత్తం 114  పోస్టులున్నాయి . ఇప్పటికే ఐడీబీఐ బ్యాంకులో 600 ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో 114 పోస్టుల భర్తీకి అప్లికేషన్ ప్రాసెస్ మొదలైంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి 2023 మార్చి 3 చివరి తేదీ దరఖాస్తు ప్రారంభం-  2023 ఫిబ్రవరి 21 దరఖాస్తుకు చివరి తేదీ-  2023 మార్చి 3 విద్యార్హతలు-  వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. బీసీఏ, బీఎస్‌సీ (IT), బీటెక్, బీఈ, ఎంసీఏ, ఎంఎస్‌సీ (IT), ఎంటెక్, ఎంఈ, ఎంబీఏ, ఎంఏ, ఎంఎస్‌సీ లాంటి కోర్సులు పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. వయస్సు-  25 ఏళ్ల నుంచి 45 ఏళ్లు. దరఖాస్తు ఫీజు-  జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1,000. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు రూ.200. వేతనం-  డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుకు రూ.89,892. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టుకు రూ.78,230. మేనేజర్ పోస్టుకు రూ.69,810. ఐడీబీఐ బ్యాంకు స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ కోసం  ఇ

Assam Rifles Recruitment: భార‌త సైన్యం, అస్సాం రైఫిల్స్‌లో లిమిటెడ్‌లో పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్

Image
  నిరుద్యోగుల‌కు శుభ‌వార్త. ప‌లు విభాగాల‌లో ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల‌కు చెందిన పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల అయ్యింది. అస్సాం రైఫిల్స్‌లో భారీగా ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ ( Job Notification ) విడుదలైంది. టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి అస్సాం రైఫిల్స్ (Assam Rifles) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 616 పోస్టులున్నాయి. అవసరాన్ని బట్టి ఈ పోస్టుల సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. రైఫిల్‌మ్యాన్, హవిల్దార్, వారెంట్ ఆఫీసర్, నైబ్ సుబేదార్, రైఫిల్‌వుమెన్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.  అప్లై చేయడానికి  2023 మార్చి 19 చివరి తేదీ. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్ లేదా ఫిజికల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఈ  జాబ్ నోటిఫికేషన్  వివరాలు, ముఖ్యమైన తేదీలు, విద్యార్హతల గురించి తెలుసుకోండి. దరఖాస్తు ప్రారంభం-  2023 ఫిబ్రవరి 17 దరఖాస్తుకు చివరి త

Hyderabad Metro Jobs: హైదరాబాద్ మెట్రో రైలులో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Image
  నిరుద్యోగులకు అలర్ట్.  హైదరాబాద్ మెట్రో రైల్‌లో  (Hyderabad Metro Rail) పలు ఖాళీలు ఉన్నాయి.  ఏఎంఎస్ ఆఫీసర్, సిగ్నలింగ్ టీమ్, రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్, ట్రాక్స్ టీమ్ లీడర్, ఐటీ ఆఫీసర్ లాంటి  పోస్టులున్నాయి . మొత్తం 12  ఖాళీలు ఉన్నాయి.  విద్యార్హతలతో పాటు అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు.  ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు మెయిల్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.  ఖాళీల వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం, నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి. ఖాళీల వివరాలివే... S No Position Division No. of Reruirements 1 AMS officer / Maximo Maintenance 1 2 Signalling Team Leader Maintenance 2 3 Rolling Stock Team Leader Maintenance 6 4 Tracks Team Leader Maintenance 2 5 I.T Officer Maintenance 1 విద్యార్హతలు ఏఎంఎస్ ఆఫీసర్ -  ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. అసెట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్‌లో 5 ఏళ్ల అనుభవం ఉండాలి. సిగ్నలింగ్ టీమ్ -  ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కమ్యూనికేషన్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. 4 నుంచి 8 ఏళ్ల అనుభవం ఉండాలి. రోలింగ్ స్టాక్ టీ